కోలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖన్నా “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “థ్యాంక్ యు”మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో ట్యూరిన్ సిటీ లో జరుగుతుంది. హీరో నాగచైతన్య , హీరోయిన్ రాశీఖన్నా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా లో తన ఫోటోషూట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్న రాశీఖన్నా తాజాగా వెన్ డ్రీమ్స్ ఆర్ బెటర్ దేన్ ది రియాలిటీ అనే క్యాప్షన్ తో తన మెస్మరైజింగ్ లుక్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో చూసి స్టార్ హీరోయిన్ కాజల్ “ప్రెట్టి నెస్” అంటూ కామెంట్ చేశారు. రాశీఖన్నా లేటెస్ట్ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: