ఉమెన్ సెంట్రిక్ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్

Actress Shraddha Srinath To Play The Lead In A Women Centric Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Shraddha Srinath,Shraddha Srinath Latest News,Actress Shraddha Srinath New Movie News,Heroine Shraddha Srinath Latest Film Updates,Shraddha Srinath Next Project News,Shraddha Srinath

“కోహినూర్ ” మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ తో శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఒక పిల్లాడి కి తల్లి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “జోడి “, కృష్ణ అండ్ హిజ్ లీల మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శ్రద్ధ ప్రస్తుతం ఒక తెలుగు , తమిళ , ఒక మలయాళ , 2 కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“యాత్ర “మూవీ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కనుంది. “సిద్ధ .. లోకం ఎలా ఉంది నాయనా “టైటిల్ తో రూపొందనున్నఈ మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు మహి డిఫరెంట్ జానర్ లో మూవీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు మహి , శ్రద్ధ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =