మిర్చి :యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ “మిర్చి “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో హీరో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రభాస్ , అనుష్క ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. 6 నంది అవార్డ్స్ అందుకున్న “మిర్చి” మూవీ కన్నడ , బెంగాలీ , ఒడియా భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమంతుడు : మైత్రీ మూవీ మేకర్స్ , GMB ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు , శృతి హాసన్ జంటగా రూపొందిన మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “శ్రీమంతుడు ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “శ్రీమంతుడు ” మూవీ ఇన్ స్పిరేషన్ తో సినీ , రాజకీయ ప్రముఖులు ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాలలో వెనుక బడిన గ్రామాలను దత్తత తీసుకొనడం విశేషం.
జనతా గ్యారేజ్: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో ఎన్టీఆర్ , మోహన్ లాల్ ల స్క్రీన్ ప్రెజెన్స్ , పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ 2 నేషనల్ , 7 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
భరత్ అనే నేను: డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు , కియారా అద్వానీ జంటగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భరత్ అనే నేను”మూవీ ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: