సురేష్ ప్రొడక్షన్స్ , లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ “మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ మూవ్ మెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో “విరాట పర్వం ” మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితాదాస్ , జరీనావహాబ్ , ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. “విరాట పర్వం ” మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన “విరాట పర్వం ” మూవీ షూటింగ్ సుమారు 8 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. “విరాట పర్వం ” మూవీ సెట్స్ లో హీరో రానా జాయిన్ అయ్యారు. షూటింగ్ లొకేషన్ వీడియో ను రానా సోషల్ మీడియా లో షేర్ చేశారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “విరాట పర్వం ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021 సంవత్సరం ప్రధమార్ధం లో మూవీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: