కరోనా వల్ల కొంత నష్టం ఉన్నా కూడా కొన్ని లాభాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన సెలబ్రిటీస్ కొత్త విషయాలను నేర్చుకోవడంతో పాటు ఇంటిపని, వంటపనిలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ముఖ్యంగా బయట ఫుడ్ ను చాలా వరకూ ఆపేసి ఇంట్లో ఫుడ్ కే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతేకాదు కొంతమంది సెలబ్రిటీస్ అయితే ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సమంత ఈ ఛాలెంజ్ ను మొదలుపెట్టింది కూడా. అంతేకాదు ఇంట్లోనే మనకు కావాల్సిన కూరగాయాలు ఆర్గానిక్ పద్ధతిలో ఎలా పెంచుకోవాలో కూడా టిప్స్ చెపుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ ఖాళీ సమయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినట్టు తెలుస్తుంది. తన ఇంట్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పిన మోహన్లాల్ కొన్ని ఫొటోలను కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తెలుపుతున్నాడు.
Organic Farming at my Home #organicfarming #organic pic.twitter.com/ZDI2rind5V
— Mohanlal (@Mohanlal) September 25, 2020
ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా మోహన్లాల్ ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు కూడా ‘జీతూ జోసఫ్’ దర్శకత్వం వహించనున్నారు. ఆంటోనీ పెరంబవూర్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి చేసే యోచనలో ఉన్నారట చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: