అర్జునరెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ మరోసారి తండ్రయ్యాడు. సందీప్ సతీమణి మనీషా రెడ్డి ఈ మధ్యాహ్నం పండండి అమ్మాయికి జన్మనిచ్చింది. సందీప్, మనీషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సందీప్, మనీషాలకు రెండో సంతానంగా పాప జన్మించింది. పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది కబీర్ సింగ్. ఇక ప్రస్తుతం సందీప్ వంగా బాలీవుడ్ లో.. టాలీవుడ్ లో సినిమాను తెరకెక్కిస్తాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయనున్నాడని మళ్ళీ వార్తలు వచ్చాయి. చూద్దాం మళ్ళీ హిందీలోనే చేస్తాడా..? లేక తెలుగులో చేస్తాడా..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: