సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్, మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ “సరిలేరు నీకెవ్వరు” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. రిలీజ్ అయ్యి 30 రోజులైనా”సరిలేరు నీకెవ్వరు” మూవీ పై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. స్క్రీన్ పై మహేష్ బాబు కనపడగానే అభిమానుల కోలాహలానికి హద్దే లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులకు వీనుల విందు చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
బ్లాక్ బస్టర్ “మహర్షి” మూవీ తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లి , మహేష్ బాబు కాంబినేషన్ లో మహేష్ బాబు 27 వ మూవీ తెరకెక్కనుంది. మాఫియా నేపథ్యం లో రూపొందనున్న ఈ మూవీ లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం అయ్యి డిసెంబర్ లో కంప్లీట్ చేసుకుంటుందని సమాచారం. ఈ మూవీ కి సంబంధించి మిగతా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: