పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం కిసీ కా భాయ్ కీసీ కీ జాన్ (హిందీ )మూవీ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఒక తమిళ మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో కార్తి, తమన్నా జంటగా తెరకెక్కిన రోడ్ డ్రామా పైయా తమిళ మూవీ, తెలుగు వెర్షన్ ఆవారా మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తరువాత ఆవారా మూవీకి సీక్వెల్ చేయాలని దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేసినట్టు.. ఈ సీక్వెల్ లో కార్తీకి బదులుగా ఆర్య నటించనున్నట్టు, హీరో ఆర్య కు జోడీగా పూజాహెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం. ఆవారా మూవీ జర్నీ సౌత్ రీజన్ టు నార్త్ రీజన్కి సాగింది. ఇప్పుడు ఈ సీక్వెల్లో ఈ జర్నీని దర్శకుడు లింగుస్వామి దుబాయ్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: