చిత్ర పరిశ్రమ సమస్యల పై హీరోలు చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, దర్శ కులు రాజమౌళి, కొరటాల శివ, నటులు పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి, సీఎం జగన్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ లో ఉంది. నిజానికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి, స్పెషల్ గా పేర్ని నాని కి, సిన్సియర్ థ్యాంక్స్ టు సీఎం జగన్ కి అని అన్నారు. మీరందరూ ఒక వారం పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
మా తెలుగు ఇండస్ట్రీ రిక్వెస్ట్ లను పరిశీలించినందుకు , తెలుగు సినిమా అభివృద్ధి సహకరిస్తాను అన్నందుకు సీఎం జగన్ గారికి థ్యాంక్స్ అనీ , మిమ్మల్ని కలసినందుకు సంతోషంగా ఉందనీ , చిత్ర పరిశ్రమ సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తారనే హోప్ తో ఉన్నామనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: