సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ హీరోగా శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరోయిన్ గా సాయి పల్లవి ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇప్పుడు రాశీఖన్నా ను సంప్రదించినట్టు , ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Catch Up In Isolation | Raashi Khanna
44:04
Raashi Khanna Singing In Live | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
02:49
Raashi Khanna about Fitness | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
04:09
Raashi Khanna about Her Journey to Movies | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman
04:07
హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాషలలో రూపొందే మూవీ కి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా ప్రస్తుతం స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందే “అరువా ” తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. శర్వానంద్ , రాశీఖన్నా ఫస్ట్ కాంబినేషన్ లో “మహాసముద్రం ” మూవీ రూపొందనుంది. “మహాసముద్రం ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: