సింగిల్ షెడ్యూల్ లో థ్రిల్లర్ మూవీ

2019 Latest Telugu Film News, Dr Rajasekhar to do an Emotional Thriller next, Emotional Thriller by Rajasekhar, DR Rajasekhar Latest Movie news, Rajasekhar signs an emotional thriller, Rajasekhar To Do Interesting Projet, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Rajasekhar to act in Emotional Thriller Movie

కల్కి మూవీ తరువాత డాక్టర్ రాజశేఖర్ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ &డిస్ట్రిబ్యూటర్స్ అధినేత, ఫిల్మ్ క్రిటిక్ ధనుంజయన్ నిర్మాతగా, తమిళ మూవీ సైతాన్ (భేతాళుడు ) వంటి బ్లాక్ బస్టర్ మూవీ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ఈ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలకు ఎంపిక అయ్యారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి 2020 సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ చేస్తామని నిర్మాత ధనుంజయన్ తెలిపారు. సైమన్ K కింగ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ SP శివ ప్రసాద్. ఈ థ్రిల్లర్ మూవీ తో తమిళ నిర్మాత ధనుంజయన్ టాలీవుడ్ లో
ప్రవేశిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nineteen =