నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.నిన్న మ్యాచ్ ఓడిపోయిన భాదలో ఉన్నాను.. ఈరోజు హ్యాండ్సమ్ అండ్ క్యూట్ బాయ్ వెన్నెల కిషోర్ తో మొదటి సారి నటించినందుకు ఆనందంగా ఉన్నాను అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాలో పరిమళ గా వెన్నెల కిషోర్ కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Ninna match odipoyamanna badhalo unnanu,ivaala the smart n handsome n cute boy @vennelakishore gari tho 1st time natisthunnanduku aanandanga unnanu..introducing PARIMALA frm #Bheeshma pic.twitter.com/QxDNVawrq6
— nithiin (@actor_nithiin) July 11, 2019
కాగా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈసినిమాలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆమెకి ఇది రెండవ సినిమా. మరి ఇటీవల సక్సెస్ ను చూడని నితిన్ ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో వున్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా నితిన్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో..
[subscribe]
[youtube_video videoid=z6KOmkwGaO4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: