నిర్మాత KK రాధా మోహన్ నిర్మాణ సారథ్యం లో సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఏమైందీ ఈ వేళ, బెంగాల్ టైగర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రోజు ఒక కొత్త సినిమా పూజ కార్యక్రమం జరుపుకుంది. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 గా వ్యవరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్ట్ నెలనుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఆండ్రూ, ఆర్ట్ రాజ్ కుమార్ నిర్వహిస్తున్నారు. రాజ్ తరుణ్ నటించే ఈ మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుందాం. మిగతా నటీనటుల వివరాలు
త్వరలోనే వెల్లడవుతాయి.
We are Very Happy to announce our New Project #Production8 with @itsRajTarun Directed by @directorvijays
Pooja ceremony is Done..Regular Shoot will starts from AugustAn @anuprubens musical
DOP @iandrewdop Art #RajKunar@kkradhamohan @SriSathyaSaiArt pic.twitter.com/vO5Y6amCWf— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 19, 2019
[youtube_video videoid=67IogzBKdtc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: