సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి మూవీ లో తమిళ గాయని విష్ణుప్రియ రవి ” ఎవరెస్ట్ అంచున ” సాంగ్ గానం చేశారు. చెన్నై లో పుట్టి పెరిగిన విష్ణుప్రియ6సంవత్సరాలుగా తమిళం లో గాయని గా కొనసాగుతున్నారు. ధృవ మూవీ లో పరేషాను రా సాంగ్ తో టాలీవుడ్ కు సింగర్ గా ఎంటరయ్యారు. మహర్షి మూవీ, ఎవరెస్ట్ అంచున సాంగ్ ఘనవిజయం సాధించడంతో విష్ణుప్రియ రవి ఆనందం ఆమె మాటల్లోనే ..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ బాబు మూవీ మహర్షి లో సాంగ్ పాడడం తో తన కల నెలవేరిందని, ఎవరెస్ట్ అంచున సాంగ్ కు ఫీడ్ బ్యాక్ బాగా వచ్చిందని , పార్టీలు , క్లబ్స్, రెస్టారెంట్స్ లలో ఎవరెస్ట్ అంచున సాంగ్ వినిపించడం, ప్రతీ ఒక్కరూ ఆ సాంగ్ ను మెచ్చుకొనడం తనకు సంతృప్తికరం గా ఉందని, టాలీవుడ్ లో అనేక ఆఫర్స్ వస్తున్నాయని, రీసెంట్ గా హిప్పీ మూవీ లో పాడానని, పార్టీ సాంగ్స్ పాడటం ఇష్టమని, 10 సంవత్సరాల పాటు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నానని,ఇప్పుడు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నానని, గొప్ప గాయనిగా ఎదగాలని తన కోరిక అనివిష్ణుప్రియ రవి తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=SejV9ADR0Nw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: