సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయ ఢంకా మ్రోగిస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు మహర్షి మూవీ ని ప్రశంసించారు. కుటుంబ సభ్యులతో మహర్షి మూవీ ని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ మూవీ పై ప్రశంసలు కురిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్రామీణ నేపథ్యం లో వ్యవసాయ పరిరక్షణ, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ను తెలియ జేసిన ప్రభోదాత్మక చిత్రం మహర్షి అని, ప్రతీ ఒక్కరూ చూడదగ్గ మంచి సినిమా అని, గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని , వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిందని, మహేష్ బాబు అద్భుతం గా నటించారని, మహర్షి మూవీ ని దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కగా రూపొందించారని, నిర్మాతల తో పాటు చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్స్ చేశారు.
[subscribe]
[youtube_video videoid=eTCgaFWwKQA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: