గీతాంజలి, చిత్రాంగథ చిత్రాలతో మెప్పించిన అంజలి మరోసారి అదే జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో లిసా అనే సినిమా రూపొందుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పూరీ జగన్నాథ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా పీజీ మీడియా వర్క్స్ బ్యానర్పై పీజీ ముత్తయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశంలోనే మొదటి సారిగా స్టీరియోస్కోపిక్ 3డీ ఫార్మాట్లో రూపొందుతున్న హార్రర్ పిక్చర్ ఇదే కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమాను హీలియం 8కె కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. మరి హారర్ చిత్రాలకు ఉన్న క్రేజే వేరు.. ‘లీసా’ మూవీతో అంజలి ఎలా దడపుట్టిస్తుందో చూడాలి.
[youtube_video videoid=aqCG1Y0R-nQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: